జ్వరం వస్తే సత్వరం చెయ్యండి


15-20 కృష్ణతులసి ఆకులను బండ మీద నూరిన పేస్టు + 3-4 మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరిగించి, చల్లార్చిన తర్వాత గుటక గుటకగా  త్రాగాలి.




వేపచెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళతో కలిపి, ½ గ్లస్సు నీళ్ళు అయ్యే దాక మరిగించి, చల్లారిన తరువాత గుటక గుటకగా త్రాగాలి. ఇది చాల మంచి ఔషదం.

Share:

No comments:

Post a Comment

Labels

Blog Archive