ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
1.ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
2.ఈ పత్రాలు లేదా కాయలు శ్వాసకోశ వ్యాధులకు విరుగుడుగా పని చే్స్తాయి.
3.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment